TPT: పుత్తూరు రూరల్ మండల పరిధిలోని నేసనూరు గ్రామంలో బుధవారం రాత్రి గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ముందుగా ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.