VZM: కొత్తవలస మండలం దెందేరు గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొని విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని రైతు బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు.