WGL: గ్రేటర్ వరంగల్ 21వ డివిజన్ పరిధిలోని ఎల్బీనగర్లో పలు ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్ ఎండీ పూర్ఖాన్ కొబ్బరికాయ కొట్టి, ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. పేదలకు సొంతింటిని అందించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కార్పొరేటర్ తెలిపారు.