GDWL: గద్వాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నుండి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ జూన్ 29, 2025 తేదీలలో కూడా కొనసాగుతుంది. పాలిసెట్-2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ స్లాట్ బుక్ చేసుకుని, సర్టిఫికేట్ వెరిఫికేషన్/ఆప్షన్లకు హాజరు కావచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.