MNCL: నెన్నెల మండలంలో వ్యక్తిపై దాడి చేసి చేయి విరగడానికి కారకులైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నేనెలా ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు. మే నెల 3న సప్ప భీమయ్య అనే వ్యక్తి కూలి పని చేసుకుని వస్తుండగా జోగాపూర్ గ్రామానికి చెందిన సప్ప అనిల్, సునీల్, కుమార్లు విచక్షణరహితంగా దాడి చేసి అతని చేయి విరగడానికి కారకులయ్యారు. వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.