BPT: బాపట్ల కలెక్టరేట్ వద్ద వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ‘రైతుకు అండగా’ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులు మద్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లను నెట్టుకొని వైసీపీ కార్యకర్తలు, రైతులు కలెక్టర్ కార్యాలయం లోపలికి వెల్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల వారిని అడ్డుకుని పరిస్థితి అదుపు చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.