CTR: కాణిపాకంలో వెలసిన మణి కంఠేశ్వర ఆలయంలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. మణికంఠేశ్వరాలయంలో వెలసిన సూర్యనారాయణస్వామికి ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వామి కల్యాణ వేదిక వద్ద సూర్య నమస్కారాల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.