NDL: జుపాడు బంగ్లా మండలంలోని భాస్కర పురం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు చర్చి కమిటీ సభ్యులు ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి 50 వేల రూపాయలు రెండో బహుమతి 35వేలు మూడో బహుమతి 25 వేలు నాలుగవ హారతి 15 వేల రూపాయలు విజేతలకు అందజేస్తామని ఏబీఎం చర్చి కమిటీ తెలిపారు.