కృష్ణా: ఉంగుటూరు మండలంలో పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు. మండలలోని ఇందుపల్లి, వేమండ, నందమూరు, మానికొండ, చాగంటిపాడు, చికినాల, బొకినాల, మదిరిపాడు గ్రామాల్లో కరెంట్ శనివారం ఉదయం 8 – 11 గంటల వరకు కరెంటు ఆపివేయనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు పెద్ద అవుటపల్లిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అంతరాయం ఉండునున్నట్లు పేర్కొన్నారు.