ATP: గుంతకల్లు 35వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మహ్మద్ షరీప్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. షరీఫ్ బుధవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్, స్కానింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే క్రమంలో మరణించినట్లు అతని బందువులు తెలియజేశారు. షరీఫ్కు భార్య, కుమారుడు ఉన్నారు.