KKD: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లాలోని పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ విక్రాంత్ పార్టీ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమంలో ఎస్పీ ప్రజల వద్ద నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. 58 మంది అర్జీదారులు తమ ఫిర్యాదులను ఎస్పీకి అందజేశారు.