NLR: వినాయక చవితిని పురస్కరించుకుని నెల్లూరు ప్రజానీకానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వార్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రజలకు ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.