TPT: కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఆదివాసి అభివృద్ధి సంస్థ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ముద్రించిన బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.