PPM: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన గిరిజన విద్యార్థులను ఇవాళ స్థానిక శాసనసభ్యులు తోయక జగదీశ్వరి పరామర్శించారు. వైద్యలుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ఏ విధమైన వైద్యం అందుతుందో అడిగి తెలుసుకున్నారు.