W.G: భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అకాల మృతి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వందల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రాత్రి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.