ప్రకాశం: బల్లికురవ మండలం రామాంజనేయపురంలో ఓ వివాహిత ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. సంతమాగులూరు ఏల్చూరుకు చెందిన ప్రసన్నకుమార్ ప్రియురాలిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. వారం క్రితం హత్యకు గురైన రజిని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తాజా దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది.