CTR: పులిగుంటీశ్వర ప్రకృతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఎండీ పసపల హరికృష్ణారెడ్డికి న్యూఢిల్లీలో అక్టోబర్ 30, 31న జరిగే అంతర్జాతీయ ఆర్గానిక్ మేళాకు ఆహ్వానం లభించింది. ఆయన ప్రకృతి పంటలను ప్రదర్శిస్తూ, రైతుల సమస్యలు, అవకాశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈయన 2022 లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.