SKLM: జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం ఎంపీ , కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్త తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.