VZM: జిల్లా సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను అక్టోబర్ 30 నుంచి నవంబర్ నవంబర్ 11 వరకు అమలు చేస్తున్నామని ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు,సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.