SKLM: నరసన్నపేట పట్టణంలో ఎరువులు, పురుగుల మందుల షాపులను సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారిని సునీత సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందులు నాణ్యమైన వా కాదా అని రెండు శాంపిల్స్ తీసుకొని అనాలసిస్కి పంపించమన్నారు. రైతులకు పురుగుల మందులు ఎరువులు మందులు నాసిరకం ఇవి అమ్మితే చర్యలు తప్పమన్నారు. నాణ్యమైన మందులనే రైతులకు అమ్మాలని ఆదేశించారు.