NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టి కోట గ్రామంలో ఇటీవల టీడీపీ కార్యకర్త మహమ్మద్ రఫీ అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ రఫీకి పార్టీలో సభ్యత్వం కార్డు ఉండడంతో అతనికి పార్టీ రూ.లక్ష చెక్కును మంజూరు చేసింది. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ నాయకుడు రామేశ్వర్ రెడ్డి మృతుని అన్న హాజీకి చెక్కును అందజేశారు.