BPT: బాపట్ల ప్రాంతంలో స్త్రీ విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ అని ఫోరం కార్యదర్శి సాయిబాబు అన్నారు. సరస్వతమ్మ వర్థంతి సందర్భంగా గురువారం బాపట్ల ఎస్ఎంజీ జూనియర్ కళాశాల వద్దనున్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబు మాట్లాడుతూ.. మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.