KRNL: ఆస్తి వివాదంలో తండ్రిపై కత్తితో దాడి చేసి నగదు, బంగారం దోచుకున్న కేసులో వేణుగోపాల్ (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 18న కపటి గ్రామంలో తండ్రి శంకరప్ప గౌడ్పై దాడి చేసి, తల్లిని గాయపరిచి, రూ.2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకుని బైక్తో పరారైనట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. చాగి బస్టాండ్ వద్ద పట్టుకుని రిమాండ్కు తరలించారు.