KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మధు మోహన్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజలు సమస్యల పైన ఇచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి తొరగతిన పూర్తి చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్ ఏవో ఉన్నారు.