VZM: వేపాడ మండలం కృష్ణ రాయుడుపేట వద్ద నిర్మించిన బ్రిడ్జిని సత్వరమే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న కోరారు. ఈమేరకు శనివారం బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం పూరై నెల రోజులు కావస్తున్న ప్రారంభించకపోవడంతో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.