NRPT: మరికల్ ఈద్గా మైదానంలో శనివారం రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.