AP: మాజీ ఎమ్మెల్యే మనుమంతరాయచౌదరి మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హనుమంతరాయచౌదరి మతి పార్టీకి తీరనిలోటని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Tags :