ADB: తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే జాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి భక్తి భావాన్ని అలవరుచుకోవాలన్నారు.