SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల పనిచేయాలని అన్నారు.