KRNL: ఆదోని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమ దీక్షలు ఆదివారానికి 99వ రోజుకు చేరుకున్నాయి. ‘మేము సైతం’ అంటూ మాలదాసరి (హరిదాసుల) మాల మహానాడు నాయకులు, సభ్యులు రిలే నిరాహార దీక్షలో ఉన్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక్, నంద రెడ్డి, కృష్ణమూర్తి, కమతం వెంకటేశ్, గోపాల ఆచారి, కోదండ, గంగపుత్ర సంఘం ప్రకాష్, దస్తగిరి నాయుడు, పాల్గొన్నారు.
Tags :