JN: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ… మానసిక దివ్యాంగ చిన్నారుల కోసం పనిచేసే సంస్థలకు ప్రభుత్వ సహాయం మరింతగా అవసరమని, పిల్లలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు.