టీమిండియా చీఫ్ సెలక్టర్గా తన పదవీకాలాన్ని వన్డే వరల్డ్ కప్ 2027 వరకు పొడిగించాలని BCCIని అజిత్ అగార్కర్ కోరినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. అగార్కర్ 2023 నుంచి ఈ పదవిలో ఉండగా.. అతని పదవీకాలాన్ని IPL 2025 ముందు ఏడాదిపాటు BCCI పొడిగించింది. ఇక అతని సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే భారత్ 4 ICC ఫైనల్స్ ఆడి 3 ట్రోఫీలు గెలుచుకుంది.