NDL: అహోబిలం మఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారిక కీడాంబి వేణుగోపాల్ స్వామి శనివారం బాధ్యతలు చేపట్టారు. పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశీన్ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆళ్ల గడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు, వెంకటసబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి, మేనేజర్ మాధవన్ తదితరులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.