NZB: పచ్చల నడుకుడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచితంగా అమ్మ తల్లి టీకాలు వేశారు. పశువైద్య డాక్టర్ సంతోష్ రెడ్డి, సురేశ్, బాబూలాల్ జీవాలకు టీకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఘుపతి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, లింగేశ్వర్ నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.