VSP: భీముని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీన కళాశాలలో హాజరు కావాలని సూచించారు. MSC పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఆమె కోరారు.