కడప: జిల్లాలో JEE మెయిన్ పరీక్షలకు 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 24, 28, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ సెంటర్ వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. సెంటర్లు ఇలా.. కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడప, KSRM ఇంజనీరింగ్ కాలేజ్ కడప, KLM మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కడప, సాయి రాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు.