KMR: వేగం కన్నా ప్రాణం మిన్న అని నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ అన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో చినూరుగ్రామానికి వెళ్లే ప్రధాన క్రాసింగ్ వద్దప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం భారీ గేట్లను జిగ్-జాగ్ విధానంలో ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలుచేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు.