సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.