BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి నిత్య ఆదాయం భారీగా సమకూరింది. ప్రసాద విక్రయాల ద్వారా రూ.15,12,940, లీజుల ద్వారా రూ.13,70,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9,45,000, కార్ పార్కింగ్ ద్వారా రూ.6,14,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4,44,900, ప్రధాన బుకింగ్ రూ.2,30,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.