NLG: కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల జీపీ పరిధిలోని ఇస్లావత్ తండాకు చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బీఆర్ఎస్ కండువా కప్పి వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. బీఆర్ఎస్తోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.