MHBD: డోర్నకల్, కురవి మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం BRS నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు హామీలతో సరిపెట్టాయని, కళ్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ఆమడ దూరమయ్యాయని విమర్శించారు. BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.