KNR: కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు మొదటి సంవత్సరం (ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ మామిడిపల్లి సత్య ప్రకాష్ పవిత్రమైన ఉసిరి మొక్కను నాటి ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు వారి మేధాశక్తిని వినియోగించుకుని పరిశోధనా దిశగా అడుగులు వేయాలన్నారు.