KMM: మధిర మండల మహాసభలో TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ శనివారం పాల్గొన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న నగదు చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం సరికాదని, తక్షణమే బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపుకై విద్య హక్కు చట్టం సెక్షన్ 23 సవరించాలని కేంద్రాన్ని కోరారు. 8వ వేతన నిబంధనలు ఉద్యోగులకు శాపంగా మారాయని అన్నారు.