కృష్ణా: కార్తీకమాసంలో పంచారామాల దర్శనానికి RTC స్పెషల్ సర్వీసులు బయలుదేరనున్నాయి. నవంబర్ 1, 2 తేదీల్లో శనివారం, ఆదివారం రాత్రి అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి అలాగే నవంబర్ 3, 4 తేదీల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.