AP: రాష్ట్రంలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. ఈ క్రమంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, విశాఖలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. నిజాంపట్నం హార్బర్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.