ELR: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన డీఎస్సీ- 2025 ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురువులు సమాజానికి ఆదర్శమని అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్ష సాధింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతన ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు.