TG: ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్గఢ్), మొగిలచర్ల చందు అలియాస్ వెంకట్రాజు లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ వివరాలను వెల్లడించారు.