BDK: కొత్తగూడెంకు చెందిన జక్కుల వెంకన్న చిట్టిల పేరుతో రూ.16, 41,000 చెల్లించకుండా మోసం చేసి పారిపోయాడని కేసు నమోదయింది. ప్రైవేటు చిట్టిలు నడిపి మోసం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్టీలు వసంత్ గురువారం తీర్పు వెల్లడించారు. దోషికి ఐదేళ్ల కారాగార శిక్ష , రూ.3వేల జరిమారా విధిస్తూ తీర్పు చెప్పారు.