NRML: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫాక్టరీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. ముధోల్, లోకేశ్వరం, తానూర్, బాసర, మండలాల నాయకులు, కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.