SRD: జహీరాబాద్ నియోజకవర్గం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం నుండి 8 మంది, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని ఫిర్దోస్ హరీష్ రావును కలవగా ఆయన అభినందించారు. కష్టపడి చదవాలని హరీష్ రావు సూచించారు.