MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు శనివారం మంజీర నది వరద ఉధృతి ప్రవహిస్తుంది. రాజగోపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు వరద నీరు ప్రవహిస్తుంది.